భారత్ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఇగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఈ రోజు జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లిట్టర్ ప్రాంతంలో పాక్ సైన్యం ఈ రోజు ఉదయం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ బలగాలు పాక్ సైన్యం కాల్పలులను ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, అక్టోబర్ 5న రాజౌరి, ఫూంచ్ జిల్లాలోని ఎల్వోసీ వద్ద భారత చెక్ పోస్టులపై పాక్ బలగాలు మోర్టార్ బాంబులతో.. అక్టోబర్ 3న పూంచ్లోని కేజీ సెక్టార్లోని మండీ, షాపూర్కెర్నీ, సౌజియన్లలో పాక్ కాల్పులు జరిపిన విషయం విధితమే.
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023