Home / SLIDER / డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి ఉదారత …

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి ఉదారత …

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని చంపాపేట్‌లోని సామ నరసింహరెడ్డి గార్డెన్‌లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1111 మంది గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంత వేడుక జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. గర్భిణిలకు పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని నాయిని ఆమె తెలిపారు . ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా గర్భిణిల ఖర్చు కోసం నాలుగు విడతల్లో రూ. 12 వేలు ఇస్తున్నామని కూడా తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat