Home / NATIONAL / ఆకాశంలో విమానంపై పక్షుల దాడి..

ఆకాశంలో విమానంపై పక్షుల దాడి..

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .ఆకాశంలో ప్రయాణిస్తున్నవిమానంపై  పక్షులు దాడి చేయడంతో మార్గమధ్యంలో చైనాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా వారం కింద జరిగిన  ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. అసలు  వివరాల్లోకి వెళ్తే… లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాకు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది.

మార్గమధ్యంలో పక్షుల గుంపు ఒకటి విమానంపై దాడికి దిగింది. వందలాది పక్షులు విమానంపై దాడికి దిగాయి. దీంతో కంగారుపడిన పైలట్ ఏటీసీ సిబ్బందిని ఆశ్రయించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరాడు. దీంతో విమానాన్ని చైనాలో ల్యాండ్ చేశారు.అయితే మరో విశేషం ఏమిటి అంటే విమానం ల్యాండ్ అయ్యేంతవరకు ఈ పక్షుల దాడి జరుగుతూనే వుండడం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat