Home / TELANGANA / ప్రపంచ తెలుగు మహాసభలు..ముస్తాబవుతున్న భాగ్యనగరం ..!

ప్రపంచ తెలుగు మహాసభలు..ముస్తాబవుతున్న భాగ్యనగరం ..!

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు .వేదికలకు వెళ్లే దారులు.. చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లు.. భవంతుల సముదాయాలు.. ఇలా ఒకటేమిటి.. నగరం అంతా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మర్చుచున్నారు .

తెలుగు మహాసభలకు విశిష్ట తను , గొప్పతనాన్నిప్రపంచానికి తెలియజేసే విధంగా నగరంలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తోరణాలకు మధ్య భాగంలో తెలంగాణ తల్లి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ఒక మహనీయుడి పేరుతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

తోరణాలతో అదిరిపోతున్న భాగ్యనగరం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat