టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ప్రస్తుతం ఈ మూవీ డిజార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు .అయితే నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతవాసి మూవీ గురించి స్పందిస్తూ “నేను పులిని మాత్రమే చూశాను .
కోరలు పంజాలేని పులిని ఇప్పటివరకి చూడలేదు .చారలు మారడం నన్ను ఆశ్చర్యం కల్గించింది అని తనదైన స్టైల్ లో సెటైర్లు వేశాడు వర్మ .తాజాగా అజ్ఞాతవాసి లో పవన్ స్టిల్ ను పట్టుకొని పవన్ ముఖానికి తన ముఖం పెట్టుకొని ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు వర్మ .దానికి పవన్ అజ్ఞాతవాసి అయితే నేను బహిరంగ వాసిని అని కామెంటు కూడా చేశాడు వర్మ .ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..