Home / ANDHRAPRADESH / కలెక్టరేట్‌ ముందు కౌలు రైతు ఆత్మహత్య..! ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హత్యే

కలెక్టరేట్‌ ముందు కౌలు రైతు ఆత్మహత్య..! ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హత్యే

ఏపీలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు…రోజు రోజుకు పెరుగుతున్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. చాల దారుణంగా టీడీపీ న్ర‌భుత్వం రైతుల గొంతు నొక్కుతుంది. తాజాగా అప్పులపాలైన ఓ కౌలు రైతు ఏకంగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని జేబులో ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది. తాను గత ఏడాది పదెకరాల్లో పత్తి, మిరప సాగు చెయ్యగా అందుకోసం రూ. 7 లక్షల వరకు అప్పులయ్యాయని, అవి తీరే మార్గం కనిపించలేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. దాని కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రాశాడు. ఈ ఉత్తరంలో ముఖ్యమంత్రి తనను, కుటుంబాన్నిఆదుకోవాలని రాసి ఉన్నట్టు తెలిసింది. అయితే కౌలు రైతు ఆత్మహత్య మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హత్యే అని వైసీపీ నాయ‌కులు అంటున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat