అవును.. తల్లీ, కూతురు ఒకర్నే ప్రేమించారు. చివరిలో అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది తల్లి. అయితే, ఇటీవల కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలతో కూలుతున్న కాపురాలు కోకొల్లలు. ఉదయం లేవంగానే లే టీవీ ఛానెల్ చూసినా.. ఏ పేపర్ చదివినా ఇదే తంతు. దీనికంతటికి కారణం పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుండటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలోగల పెన్సిల్ పేటలో కాపురముంటోంది వెంకటేశ్వర్లు కుటుంబం (తెలుగువారు) అయితే, వెంకటేశ్వర్లుకు మంజు అనే 37 ఏళ్ల భార్య, దీక్ష అనే 17 ఏళ్ల కూతురు ఉన్నారు. వెంకటేశ్వర్లు వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు తిరుగుతుండటంతో భార్య మంజు ఇంటిపట్టునే ఉండేది. ఇక దీక్ష కాలేజీకి వెళ్తూ వస్తుండేది.
ఈ నేపథ్యంలో ఫేస్బుక్ చాటింగ్ అలవాటున్న మంజుకు సౌదీ అరేబియాలో ఉండే తలుగువాడు విజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అదే సందర్భంలో తన భర్త వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలు తిరుగుతుండటంతో ఇదే అదునుగా భావించిన మంజు విజయ్ను సౌదీ అరేబియా నుంచి తన ఇంటికి రప్పించింది. ఇంట్లోనే తన కూతురు దీక్షకు తెలియకుండా సహజీవనం చేయడం మొదలు పెట్టింది ఆ తల్లి.
ఇలా కొన్ని రోజులు గడిచాక విజయ్ రాత్రిళ్లు మాత్రమే కాకుండా.. పగలు కూడా మంజు ఇంటికి రావడం ప్రారంభించారు. ఇలా వారి శృంగార కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఒక రోజు కాలేజీ నుంచి సడెన్గా వచ్చిన దీక్షను విజయ్ చూశాడు. అప్పటికే తల్లితో శృంగార కార్యకలాపాలు చేస్తున్న విజయ్ దీక్షను సైతం లైన్లోపెట్టేశాడు. ఇలా తల్లీకూతుళ్లతో శృంగారానికి తెరలేపాడు విజయ్.
దీక్ష, విజయ్ల మధ్య ప్రేమ బాగా ముదరడంతో.. విజయ్పేరును తన చేతిపై టాటూ వేయించుకుంది దీక్ష. ఒక రోజు రాత్రి విజయ్ తన తల్లి మంజుతో ఉండటాన్ని దీక్ష గమనించింది. దీంతో ఆగ్రహం చెందిన దీక్ష తన తల్లి మంజుతో గొడవకు దిగింది. నేను విజయ్ను గాఢంగా ప్రేమిస్తున్నాను… మా ప్రేమకు అడ్డురాకు.. అయినా తల్లి వయసులో ఉన్నావు.. నీకు ఈ పనులేంటి అని అడగ్గా.. తల్లీ బాధపడి.. సరే మీ ప్రేమకు నేను అడ్డురానంటూ.. అక్కడ్నుంచి వెళ్లిపోయింది.. మరుసటి రోజే దీక్ష శవమై కనిపించింది.
అడ్డురానంటూనే.. మన విషయం దీక్షకు తెలిసిపోయింనది, దీక్ష ఎలాగైనా మా ఆయనకు చెప్పేస్తుంది. అంటూ భయం భయంగా విజయ్కు చెప్పింది మంజు. ఇలా వారిద్దరూ కలిసి దీక్షను చంపేందుకు ప్లాన్ వేశారు. దీక్షను ఉరివేసి చంపేశారు.
విషయం కాస్తా.. పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీక్ష మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు.. దీక్ష చేతిపై విజయ్ అనే టాటూను పోలీసులు గుర్తించారు. ఆ టాటూ ఆధారంగా విజయ్ను ఆరా తీయగా.. మంజు, నేను కలిసి దీక్షను చంపామని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు విజయ్. ఇలా తల్లి తన అక్రమ సంబంధం బయట పడుతుందని కన్న కూతురని కూడా చూడకుండా ఉరివేసి మరీ చంపింది మంజు.