తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గిరిజన ,బీ సీ సంక్షేమ శాఖ లో ఉన్న 310 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేయగా..తాజాగా ఇవాళ ( గురువారం ) మరో శుభవార్త తెలిపింది.పంచాయతీరాజ్శాఖలో 151 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది. 77 జూనియర్ అసిస్టెంట్, 74 టైపిస్ట్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది. పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగించింది.హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది.
see also :బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజే బీజేపీకి బిగ్ షాక్ .
see also: 2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!
see also : కేంద్ర బడ్జెట్ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!