ఏపీలో ప్రస్తుతం టీడీపీ ,బీజేపీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు .
See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..
ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం గత నాలుగు ఏండ్లుగా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న కానీ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారు .ఏపీకి ముప్పై వేల కోట్ల రూపాయలను ఉపాధి హామీ పథకం కింద ఇచ్చాం .
See Also: ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
అయిన రెండు ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు రెండు లక్షల కోట్లను ఎలా సంపాదించాడో అందరికి తెల్సిందే .పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తు నిచ్చిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి లక్షల ఆస్తులను సంపాదించాడు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ..
See Also:కడప నగరంలో సంచలనం ..టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..