మహాశివరాత్రి హిందువుల ప్రముఖ పండుగ.శివుని యొక్క భక్తులకు మహాశివరాత్రి ఎంతో విశేషం కలిగినది.ఆ రోజు వ్రతం వుండటం,ఉపవాసం ఉండటం,జాగరణ చేయడం ,ప్రత్యేకమైన అభిషేకం చేయడం దుపదీప నైవేధ్యాలు పెట్టడం ఎంతో విశిష్టంగా జరుగుతుంది.ఆ సమయంలో గుళ్ళను చూడటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.పురాణాల ప్రకారం శివరాత్రి రోజు ఎక్కడెక్కడ శివ మందిరం ఉందో అక్కడికి శివుడు వస్తాడని ఒక నమ్మకం.
see also : బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్కు చిరంజీవి రాజీనామా..!!
శివరాత్రి రోజు శివుడు మరియు పార్వతి కి వివాహం జరిగిందని..మొట్టమొదటి శివలింగం వేలిసిందని..సముద్ర మధనం సమయంలో బయటికి వచ్చిన కాలకుట విషాన్ని శివుడు సేవించిన రోజుగా కుడా పేర్కొంటారు.సంవత్సరంలో 12 శివరాత్రులు జరుగుతాయి.ఇది పాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రిని మాత్రం ఎంతో వైభవంగా జరుపుతారు.అందుకే మహాశివరాత్రి రోజు భక్తులు ఎం కోరిన పార్వతీ దేవీ మరియుమహా శివుడు కలిసి భక్తుల కోరికలను నేరవేర్చుతారు.51సంవత్సరాల తర్వాత మహా సంయోగం జరగబోతుంది. శివరాత్రి మరియు మంగళవారం కలిసి రావడమే విశేషం .ఆ సమయంలో గ్రహప్రభావం వలన రెండు రాశులవారు అత్యంత అధిక ధన ప్రాప్తి పొందగలరు.మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి..
మేషరాశి వారికి శివరాత్రి ఎంతో శుభకరంగా ,అదృష్టంగా ఉంటుంది.ఈ రాశివారికి ధన లాభం కలుగుతుంది.నిష్టగా వ్రతం చేసి..పూజ చేయడం వలన ధనయోగం లభిస్తుంది.కోటీశ్వరులు కాగలరు.అనుకున్నా పనులన్నీ సజావుగా జరుగుతాయి.
వృషభరాశి ..
వృషభరాశి వారికి శివరాత్రి రోజు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది.ఎన్నో సంవత్సరాలనుంచి వేధిస్తున్న సమస్యలు ఇప్పుడు తొలిగిపోతాయి.శివారాధన కూడా తోడైతే అంతకు మించిన లాభం మరొక్కటి ఉండదు.
see also : అభివృద్ధిలో మున్సిపల్ కమిషనర్లదే కీలక పాత్ర..మంత్రి కేటీఆర్
see also : వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
see also : లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?