ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు .
see also : అవిశ్వాస తీర్మాణం.. పవన్కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్
గత ట్వంటీ రోజులుగా ఇటివల కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెల్సిందే.దీనిపై ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజ్ విమర్శల వర్షం కురిపించారు.తాజాగా మంత్రి మాణిక్యాల రావు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ తమతో పొత్తు వద్దనుకుంటే మరొకరు తమతో కల్సి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు .
see also : జియోకి పోటీగా ఐడియా బంపర్ ఆఫర్..!
ఇష్టం లేనివారు తమను వదిలిపెట్టి పోవచ్చు.తమ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు.కాకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .అంతే కాకుండా ఇప్పటికే టీడీపీతో తెగదెంపులు చేసుకుందాం …ప్రతిపక్షంగా ఉండి మరి ప్రజలకు మనం ఏమి చేశామో వివరిద్దాం అని తమ అధిష్టానంతో చెప్పా ..వారి నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే తమ సత్తా చూపిస్తాం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ..
see also : ముఖ్యమంత్రి నన్ను రేప్ చేశాడు… న్యాయం కోసం నా తుదిశ్వాస వరకు పోరాడుతా..మహిళ
See Also:సీఎం రమేష్ ఆఫీసుపై దాడి చేసి నిప్పు పెట్టి తగులబెట్టిన టీడీపీ నేతలు …