Home / ANDHRAPRADESH / రేపే మార్చి 4..పులివెందులలో ఏమి జరుగబోతుంది..!

రేపే మార్చి 4..పులివెందులలో ఏమి జరుగబోతుంది..!

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల రాజకీయం మంచి హీటేక్కింది.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందులలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికార టీడీపీ పార్టీకి సవాలు విసిరిన సంగతి తెల్సిందే.

see also :జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..!

see also : అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..

ఈ క్రమంలో పులివెందులలో ఎవరి హయంలో అభివృద్ధి చెందిందో బహిరంగ చర్చకు మీరు సిద్ధమా..ఎనీ టైం ..ఎనీ సెంటర్ మీరు ఫిక్స్ చేయండి నేను వస్తాను అని బహిరంగ సవాలు విసిరాడు.దీంతో అధికార టీడీపీ పార్టీ నేతలు స్పందించారు.టీడీపీ నేత సతీష్ రెడ్డి రేపు నాలుగో తేది అంటే ఆదివారం సాయంత్రం బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించాడు.దీంతో రేపు ఏమి జరుగబోతుందో అని అందరు ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు.

see also :జిల్లా రాజకీయాల్లో సంచలనం-మంత్రి సాక్షిగా ఎదురుతిరిగిన తమ్ముళ్ళు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat