Home / SLIDER / మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తీవ్ర గాయం ..!

మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తీవ్ర గాయం ..!

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగితాలు ,ప్ల కార్డులు ,బడ్జెట్ గురించి పంపిణి చేసిన ప్రతులను చించి గవర్నర్ మీదకు విసిరారు.

మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అడుగు ముందుకేసి హెడ్ ఫోన్ విరిచి మరి గవర్నర్ మీదకు విసిరాడు.అయితే అది పక్కన ఉన్న మండలి చైర్మన్ స్వామీగౌడ్ కు తగలింది.కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ స్వామీగౌడ్ కంటికి తగలడంతో తీవ్ర గాయమైంది .అయితే కోమటిరెడ్డి వ్యవహారం మీద రేపు అసెంబ్లీ లో చర్యలు తీసుకునే అవకాశం
ఉంది ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat