Home / SLIDER / టీమిండియా కు మద్దతు ఇచ్చిన శ్రీలంక అభిమానులు.!!

టీమిండియా కు మద్దతు ఇచ్చిన శ్రీలంక అభిమానులు.!!

భారత క్రికెట్ జట్టుకు శ్రీలంక అభిమానులు మద్దతు తెలుపుతునట్లు ప్రకటించారు.ఇవాళ భరత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మద్య జరిగే ముక్కోణపు టీ 20 ఫైనల్లో టీమిండియా మా ఫేవరెట్ అని స్పష్టం చేశారు.అయితే మొన్న జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక పై బంగ్లాదేశ్ జట్టు గెలుపొందిన విషయం మనందరికి తెలిసిందే.ఆ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఊహించని మలుపులు.. వాగ్వాదాలు.. ఉత్కంఠ నడుమ అట సాగింది.

see also :ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!!

మహ్మద్ వీరోచిత ఇన్నింగ్స్‌తో గెలిచిన ఆనందంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలో నాగిని డ్యాన్స్ చేయడం.. ఆజట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ చొక్కా విప్పి అత్యుత్సాహం ప్రదర్శించడంతో శ్రీలంక జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగనున్న టైటిల్ పోరుకు తమ మద్దతు భారత్‌కే ఉంటుందని వారంతా బహిరంగంగా వెల్లడించడం విశేషం.ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్‌కు చెందిన ప్రముఖ సీనియర్ చీర్ లీడర్ పెర్సీ అబేశేఖర మాట్లాడుతూ.. ఫైనల్‌లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయానికొస్తే.. నేనైతే భారత్‌ను ఉత్సాహపరుస్తానని చెప్పారు. పొరుగుదేశం భారత్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి.

see also :2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat