దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల విలువ చేసే కుంభ కోణం .మొదట మొత్తం రెండు వందల యాబై కోట్లతో బ్యాంకులకు ఏకనామం పెట్టారు అనే ఆరోపణలు వచ్చిన ప్రముఖ వాణిజ్య నగరం పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ డైరెక్టర్లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం
see also :హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే కెపి వివేకానంద..!!
అందులో భాగంగా ఈ కుంభ కోణం గురించి చేస్తున్న దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లను ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు.ఈ కుంభ కోణం మొత్తం విలువ నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటుందని ప్రయివేటు రంగ బ్యాంకు యాక్సిస్ తన తాజాగా ఇచ్చిన పిర్యాదులో తెల్పింది.
see also :పవన్ కల్యాణ్పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
మొత్తం ఇరవై బ్యాంకులను ఈ సంస్థ మోసం చేసింది.నకిలీ కంపెనీల పేరిట మోసం చేస్తూ ఏకంగా నాలుగు వేల కోట్ల విలువ చేసే ఇన్వాయిస్ ,బిల్లులతో కుంభ కోణానికి పాల్పడ్డారని సదరు బ్యాంకు తెల్పింది.ఈ ఆరోపణలు ఎదుర్కుంటున్నవారిలో భవార్లాల్ భండారి, ప్రేమల్ గోరఖ్నాథ,కమేలష్ కనుంగోల లున్నారు ..అయితే ఈ అంశం మీద బ్యాంకు అధికారులు ఎవరు మాట్లాడకపోవడం గమనార్హం ..