ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు మొదలైంది.వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు లో పాదయాత్ర చేస్తున్నాడు .
SEE ALSO :ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!
SEE ALSO : మమత బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ..!!
ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ నేత జ్యోతుల చంటిబాబు వైసీపీ పార్టీలో చేరారు .ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతనికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు .అయితే జ్యోతుల కొన్ని రోజుల కిందటే టీడీపీ పార్టీకి ,ఏలూరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు .అయితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .
SEE ALSO :సీఎం కేసీఆర్ కు 6..సీఎం చంద్రబాబుకు 2 మార్కులు -టాలీవుడ్ స్టార్ హీరో ..!