Home / ANDHRAPRADESH / 5కోట్ల మంది మరిచిపోయిన ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చా -జేపీ ..!

5కోట్ల మంది మరిచిపోయిన ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చా -జేపీ ..!

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తేల్చేశారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ .రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించడానికి స్వతంత్ర నిపుణుల బృందం మొదటి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జేపీ మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా వచ్చే
అవకాశం లేదని ఆయన తేల్చేశారు.అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు మొదట్లో రాష్ట్ర ప్రజల గురించి ఆరాటం ప్రస్తుతం లేదు.

పవన్ ప్రస్తుతం రాజకీయాలకు పనికిరాడు.మరుగున పడి ఉన్న ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చిందే నేను .అందరూ మరిచిపోయిన ప్రస్తుత రోజుల్లో దాని గురించి మాట్లాడటానికి కారణం నేనే ..రాష్ట్రంలో వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat