ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టంతో 15.5 ఓవర్లలో 127 పరుగులు చేసి, లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధవన్ 54 బంతుల్లో 73 పరుగులు, విలియమ్సన్ 35 బంతులు 36 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించారు.
A 121-run partnership between @SDhawan25 & Kane Williamson and a comfortable victory for @SunRisers.
They beat #RR by 9 wickets #SRHvRR in match 4 of VIVO #IPL. pic.twitter.com/O51JUXeCMm
— IndianPremierLeague (@IPL) April 9, 2018