Home / ANDHRAPRADESH / పార్టీ చేరికపై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మీ నారాయణ

పార్టీ చేరికపై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మీ నారాయణ

ఇటీవల సీబీఐ జాయింట్ డైరెక్టర్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన మాజీ అదనపు డీజీపీ లక్ష్మీ నారాయణ గత కొంతకాలంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ఆ పార్టీలో చేరతారు ..ఈ పార్టీలో చేరతారు అంటూ కథనాలు కూడా ప్రసారమయ్యాయి .ఈ నేపథ్యంలో తాను ఏ పార్టీలో చేరతారో.. తన భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు .

ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీలో చేరను అని ఆయన ప్రకటించేశారు .అయితే తన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో త్వరలోనే వెల్లడిస్తాను అని ఆయన అన్నారు .రాష్ట్రం అభివృద్ధి కావాలంటే యువతకు ఉద్యోగాలు కావాలంటే ప్రత్యేక హోదా అవసరమని ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat