ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .గత కొద్ది రోజులుగా ఏపీ నవనిర్మాణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .తూర్పు గోదావరిలో జరిగిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ఎవరు అన్యాయం చేసిన..ఏపీపై ఎవరు కుట్రలు చేసిన కానీ వదిలిపెట్టను ..
See Also:జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..!
తెలుగోడి సత్తా ఏమిటో చూపించి తాట తీస్తాను .గత నాలుగు ఏండ్లుగా మంచివాడిగా కన్పించిన నేను గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ,బీజేపీ పార్టీకి చెడ్డవాడిగా కన్పిస్తున్నాను .నాపై కోపంతో ..రాజకీయ కుట్రలతో బీజేపీ ,జనసేన ,వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు .
see also;‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం
చూస్తూ ఊరుకోను ..రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు ..అయితే గత నాలుగేండ్లుగా కేంద్రం రాష్ట్రాభివృద్ధికి సహకరించడంలేదని .అయిన వైసీపీ పార్టీ వాళ్లతో దోస్తీకి వెంపర్లాడుతుంది అని ఆయన అన్నారు .