Home / CRIME / తల్లీకూతుళ్లపై..20 మంది గ్యాంగ్‌ రేప్‌..వారు చెప్పిన మాటలు చాల దారుణం

తల్లీకూతుళ్లపై..20 మంది గ్యాంగ్‌ రేప్‌..వారు చెప్పిన మాటలు చాల దారుణం

ఒక ఆశ్చర్యకరమైన సంఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. గయా లోని గురురు బజార్లో ఒక క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, బుధవారం రాత్రి 8 గంటలకు షాపింగ్ చేస్తూ తన భార్య మరియు కుమార్తెతో ఇంటికి వెళ్తుండగా..వారికి అడ్డుగా 20 మంది దుండగులు ఎదురుపడి.. తుపాకులతో బెదిరించి.. తండ్రిని చెట్టుకు బంధించి.. ఆయన కళ్లముందే భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు.

see also:తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని…కొడుకు ఏం చెశాడో తెలుసా

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. సోందిహాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామం నుంచి నిందితులు పారిపోకుండా స్థానికులు నలుదిక్కులా కాపుగాసి.. పోలీసులకు సహకరించారు. ఇదే గ్యాంగ్‌.. సామూహిక అత్యాచార ఘటనకు ముందు సోందిహాలోనే ఇద్దరు విద్యార్థుల నుంచి మొబైల్‌ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ గ్రామం మీదుగా వెళ్లేవారిపై దుండగులు గత కొంతకాలంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఇంత జరుగుతున్నా పట్టించుకోని కోంచ్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌)ను పోలీస్‌ ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేవారే కరువయ్యారని మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఆరోపించారు.

see also:నాగవైష్ణవి కేసులో కోర్టు సంచలన తీర్పు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat