Home / ANDHRAPRADESH / నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!

నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!

అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .తాజాగా గత నాలుగు ఏండ్లుగా మిత్రపక్షంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీ పార్టీ నేతలు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ఏండ్లుగా ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని డ్రామాలు ఆడిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని స్పెషల్ స్టేటస్ అంటున్నారు .

see also:చికాగో సెక్స్ రాకెట్ లో తెలుగు తమ్ముళ్ళు ..!

నాలుగు ఏండ్లుగా ఉక్కు పరిశ్రమ గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు తన ముఖ్య అనుచరుడు ,అక్రమాలతో అవినీతికి పాల్పడుతూ వేల కోట్లను వెనకేసుకున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేత దొంగ ఆమరణ దీక్షలు చేయిస్తున్నారు అని ఆయన విరుచుకుపడ్డారు.

see also:ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబుకు.. ఏపీ ఇంటెలిజెన్స్ బిగ్ షాక్‌..!

ఆయన ఇంకా మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా చెట్టునీరు-చె,హౌజింగ్ స్కీం లాంటి పథకాల్లో ముప్పై వేల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు అండ్ బ్యాచ్ మీద విచారణ చేయించి కేసు నమోదు చేస్తామని ఆయన అన్నారు.అంతే కాకుండా అవసరమైతే సీబీఐ విచారణకు వెనకాడం అని ఆయన అన్నారు ..

see also:ఏపీలో యాంక‌ర్ తేజస్విని ఆత్మహత్య

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat