Home / ANDHRAPRADESH / వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత బొత్స క్లారిటీ ..!

వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత బొత్స క్లారిటీ ..!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే .గత కొంత కాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడం ..

see also:వైఎస్‌ జగన్‌ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు

ఇటివల బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ఛానల్ ప్రసారం చేసిన సర్వేలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఓడిపోతారు అని తేలింది ప్రసారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన టీడీపీ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చాయి .అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ లో చేరతారు అని వస్తున్నా వార్తలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు.

see also:వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!

ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారు అని విషయం నాకు తెలియదు .అయితే పార్టీలో ఎవరు చేరతారు అని వచ్చిన కానీ స్థానిక ప్రజల మేరకు ..వైసీపీ శ్రేణుల నిర్ణయం ప్రకారం పార్టీలో చేర్చుకుంటాం ..అయితే మంత్రి గంటా వస్తాను అంటే ఎవరు వద్దు అనరు అని ఆయన తేల్చి పడేశారు ..

see also:ప‌వ‌న్‌ పాద‌యాత్ర‌లో కొత్త ట్విస్ట్‌..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat