Home / ANDHRAPRADESH / చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!

చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీ వల విడుదలై రికార్డులు బద్దలుకొట్టిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా లో అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమాలోని రంగమ్మా మంగమ్మా సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ పాటను పలువురు ఇప్పటికే రీమేక్ చేయగా తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ యువతీ పడిన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ పాట మీకోసం..

రంగమ్మా మంగమ్మా ఏం సీయమ్మూ.. తప్పక చూడండి ఈ పాట #chandrababu

Publiée par Srinivasa Reddy Yarrabothula sur mardi 19 juin 2018

see also:వై.ఎస్‌. జ‌గ‌న్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..!

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat