యాంకర్ అనసూయ పాపులారిటీ ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే అనసూయ తరచూ సెక్సీ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తుంటాది. అంతేకాదు ఇటీవలే రంగస్థలం సినిమాతో వెండితెరపై పాపులర్ అయింది. దీంతో ఆమెకు వెండితెరపై వరుస అవకాశాలు వరిస్తున్నాయి.
see also:ఇక మేటర్ లేదనుకోవాల్సిందే.. భయ్యా..!
తాజాగా మరో అవకాశం అనసూయకు కలిసొచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను యాత్ర పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుసూయ కూడా నటిస్తోంది.
see also:జగన్ జస్ట్ మిస్ – సెల్ఫీ కోసమని వచ్చిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా..??
మహి వి.రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్లో మమ్ముట్టితో స్క్రీన్ని షేర్ చేసుకోబోతోంది అనసూయ. అయితే ఈ సినిమాలో అనసూయ కర్నూలు జిల్లాకు చెందిన పాపులర్ మహిళా లీడర్గా నటిస్తోందని సమాచారం. రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించిన ఏ ఒక్క ముఖ్య సన్నివేశాన్నీ మహి మిస్ చేయడం లేదట.
see also:వైఎస్ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా అవాక్కైయిన..జాతీయ పత్రిక జర్నలిస్ట్
చిన్న రోల్ కోసం అనసూయ లాంటి పాపులర్ ఫిగర్ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ గ్రాండ్గా కనిపించాలని.. ఈ సినిమా స్మాల్ బడ్జెట్ సినిమాలా అనిపించకూడదని దర్శకుడు మహి భావిస్తున్నట్టు సమాచారం.