ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 30 పైసలు పెరిగి 68.57 రూపాయలకు చేరుకుంది. అయితే, ఎగుమతి దారులు, కాగా, అమెరికా ఉద్యోగాల సమాచారం మందగించడం, ఎగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్ల అమ్మకాలు పెరగడంతో రూపాయి విలువ 30 పైసలు పెరిగిందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
గత శుక్రవారం నాడు డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 8పైసలు పెరిగి 68.87 వద్ద ముగిసింది. విదేశీ కరెన్సీల్లో డాలర్ బలహీనపడటంతో కీలకమైన ఆసియా యూనిట్లు లాభపడ్డాయి. అయితే, బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజీ)న్సెక్స్ 244.84 పాయింట్లు పెరిగి 0.69 శాతంతో 5,902.70 పాయింట్ల వద్ద ముగిసింది.