Home / NATIONAL / వాజ్ పేయి మృతి..మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?

వాజ్ పేయి మృతి..మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?

అటల్ జీ ఇక లేకపోవడం నాకు వ్యక్తిగత తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.ఇవాళ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ” అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖ దాయక విషయం.ఆయనతో నాకు ఎన్నో మధురమైన, మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ఓ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి ప్రదాత. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శనం ప్రతీ భారతీయుడికి అండగా ఉంటుంది. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని మోడీ ట్వీట్ చేశారు.కాగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat