Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు సరికొత్త బిరుదునిచ్చిన జగన్..!

చంద్రబాబుకు సరికొత్త బిరుదునిచ్చిన జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై ఒకటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నం లో పాదయాత్ర చేస్తున్నారు.

జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.కోటరపుట్ల లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ఐదున్నరకోట్ల ప్రజలను ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో అధికారం కోసం ఆరువందల అబద్ధపు హామీలను కురిపించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్న కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిగ్గులేకుండా పాలిస్తున్నాడు. బాబుకు సిగ్గులేని చంద్రబాబు అనే బిరుదునివ్వచ్చు అని ఆయన సరికొత్త బిరుదునిచ్చారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat