Home / NATIONAL / మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి…

మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి…

ఉత్తరప్రదేశ్ మహిళలకు ఒక మంచి శుభవార్త….రక్షాబంధన్ సంధర్బంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచ్చితం అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా యూపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ సంధర్బంగా ఆర్డినరీ మరియు ఏసీ బస్సులతో సహా యూపీఎస్‌ఆర్టీసీ చెందిన అన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని సీఎం యోగి పేర్కొన్నారు. ఈనెల 25 అర్థరాత్రి నుంచి 26న అర్థరాత్రి వరకు ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లోఉంటుందన్నారు. కాగా రక్షాబంధన్‌కు మరింత ప్రత్యేకత చేసేలా రైల్వే శాఖ కూడా ముందుకొచ్చింది. మహిళలు సురక్షితంగా మరియు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇవాళ, రేపు అదనపు రైళ్లను నడపనుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat