Home / 18+ / మంత్రి జగదీశ్ రెడ్డిపై హత్యకు కుట్ర?

మంత్రి జగదీశ్ రెడ్డిపై హత్యకు కుట్ర?

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు దుండగులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామమైన నాగారంకు మంత్రి తరచుగా వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు పెద్దగా సెక్యూరిటీని పట్టించుకోకుండా గ్రామస్తులతో కలిసిపోతారు. ఈ నేపథ్యంలో మంత్రి హత్యకు కొందరు దుండగులు స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపధ్యంలో నాగారంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తమకు సమాచారం అందడంతో అలెర్ట్ అయిన పోలీసులు విచారణ ముమ్మరం చేసారు..

అయితే ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా తప్పు ను ఒప్పుకున్నాడు బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు. తన కుమారుడుతో కలిసి ఈ నెల 2న ఇళ్లను డ్రోన్లతో చిత్రీకరించారని పేర్కొన్నారు చిత్రీకరణ చేసానని మీడియా సమావేశంలో ఒప్పుకున్నాడు.అయితే అనుమతి లేకుండా ప్రజాప్రతినిది ఇంటిని చిత్రీకరిచడం పై పోలీసులు సీరియస్ ఆక్షన్ తీసుకుంటారని తెలియజేసారు.

.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat