Home / 18+ / భోజనాల్లో అప్పడాలపై చంద్రబాబు ఫొటోలు.. విస్తుపోయిన మహిళలు

భోజనాల్లో అప్పడాలపై చంద్రబాబు ఫొటోలు.. విస్తుపోయిన మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టూ ఉండేవారి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమలో ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు అందించిన తిండిపైనా చంద్రబాబు ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్‌లో సెటైర్లు సంధించారు. ‘ఆశ – దోచే – అప్పడం బాబు. కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్‌లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్.. ఇదేం పిచ్చి బాబు.. అని నిలదీశారు. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబుపై ఈ ఘటననుద్దేశించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat