Home / SLIDER / టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు..

టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు “ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాండబరంగా జరుపుకోవాలని”పిలుపునిచ్చారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. ఆయన ఇంకా ఈ ప్రకటనలో”ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని చోట్ల పార్టీ కార్యాలయాల్లో జెండా అవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని “కోరారు. ఈ కార్యక్రమాలకు స్థానిక పార్టీ బాధ్యులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎమ్మెల్సీలు విధిగా హజరవ్వాలని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat