ఆంధఫ్రదేశ్లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా వైసీప అధినేత వైఎస్ జగన్ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. ఇటు టీడీపీ, మరోవైపు వైసీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైసీపీవైపే మొగ్గుచూపడం విశేషం. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతుండగా మరోవైపు గెలుపుపై ధీమాతో ప్రశాంతంగా ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్తు కొడుతుంది. అది ఏమీటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా ముగ్గురు లేదా నలుగురు ఓడిపోయో టీడీపీ నేతలు లీస్ట్ ఇదేనంటూ..ఆ లీస్ట్ ఏలా ఉందంటే క్రింద చదవండి
ప్రతి జిల్లాలో ముగ్గురు లేక నలుగురు
శ్రీకాకుళం …. అచ్చెమనాయుడు , కళా వెంకటరావు , కూన రవి కుమార్
విజయనగరం ... కిమిడి మృణాళిని , సుజయ కృష్ణ రంగారావు
వైజాగ్ ….. సబ్బం హరి, సన్యాసి రాజు
తూర్పు గోదావరి …. చినరాజప్ప, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ
పశ్చిమ గోదావరి …. అనిత, ఏం వేంకటేశ్వర రావు
కృష్ణా .… దేవినేని ఉమా, దేవినేని అవినాష్, కోళ్ళు రవీంద్ర
గుంటూరు … కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజ .
ప్రకాశం .... కారణం బలరామ్, దామాచర్ల ఆంజనేయులు
నెల్లూరు …. సోమి రెడ్డి , రామకృష్ణ
చిత్తూరు.… బొజ్జల . నల్లారి , అమర్నాధ్ రెడ్డి
అనంతపురం .… సూరి, కాలువ శ్రీనివాసులు
కర్నూలు ...భూమా అఖిల ప్రియా, భూమా బ్రహ్మానంద రెడ్డి ,
కడప …. సుధాకర్ యాదవ్, రామ సుబ్బా రెడ్డి