ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతో ఉన్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలు ఓటరు ఇవ్వనున్న తీర్పుపై తమతమ అంచనాలతో కూడిన సర్వేలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్లలో ఎన్డీఏదే పీఠమని తేలింది. నరేంద్రమోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని అంచనా వేశాయి. అయితే, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్కపార్టీనే 282 సీట్లు గెల్చుకుంది. కొన్నేళ్ల తర్వాత.. సింగిల్గా మెజారిటీని సాధించిన పార్టీగా రికార్డులకెక్కింది. ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిపి…336 సీట్ల బలం బీజేపీకి ఉండేది. అయితే, ఈసారి బీజేపీ బలం 30 నుంచి 40 సీట్లు తక్కువగా ఉండొచ్చని పలు సర్వేలు అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావొచ్చని అభిప్రాయపడ్డాయి.
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే – లోక్ సభ ఎన్నికలు
ఎన్డీయే – 306
యూపీఏ – 132
ఇతరులు – 104
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ – లోక్ సభ 2019
బీజేపీ+ – 298
కాంగ్రెస్+ – 118
ఇతురులు – 127
రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ సర్వే
బీజేపీ+ – 287
కాంగ్రెస్+ – 128
ఇతరులు – 127
VDP అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు
బీజేపీ + – 333
(BJP- 281, NDA -52 )
కాంగ్రెస్+ – 115
(Congress – 64, UPA – 51)
ఇతరులు – 94
న్యూస్ 18 – ఎగ్జిట్ పోల్స్
NDA – 336
UPA – 82
ఇతరులు – 124
న్యూస్ నేషన్ – ఎగ్జిట్ పోల్స్
NDA – 282-290
UPA – 118-126
ఇతరులు – 130-138
ఏబీపీ -ఏసీ నీల్సన్
NDA – 267
UPA – 127
Oth- 148
ఎన్డీయేకు మెజారిటీ రాదంటున్న న్యూస్ ఎక్స్ – నేతా
న్యూస్ X – నేతా ఎగ్జిట్ పోల్
బీజేపీ + – 242
కాంగ్రెస్ + – 162
ఎస్పీ -బీఎస్పీ – ఆర్ఎల్డీ- 43
ఇతరులు – 88