Home / 18+ / హరికృష్ణ ఉసురు తగలడం వల్లే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిందా.?

హరికృష్ణ ఉసురు తగలడం వల్లే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిందా.?

మూడు దశాబ్ధాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవంతో దివంగత పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలు చూసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. అయితే దీనికి సంబంధించి ఎన్నో కారణాలు కనిపిస్తున్నా కొందరు మాత్రం చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసలైన అభిమానులంతా ఎన్టీఆర్ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా హరికృష్ణకు ఎన్టీఆర్ మరణానంతరం పదవి ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేయడం, తర్వాత కాలంలో అతనికి కనీసం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం పట్ల హరికృష్ణ ఎంతో మానసిక వేదనకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అలాగే గతంలో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోయిన తర్వాత ఆయన భౌతికకాయం దగ్గరే చంద్రబాబు రాజకీయాలు మాట్లాడడం పట్ల చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే చంద్రబాబు నీచ రాజకీయాలకు హరికృష్ణ ఆత్మ కూడా తీవ్రంగా క్షోభించినట్టు ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat