Home / 18+ / పచ్చ పార్టీ వాళ్ళని తరిమి తరిమి కొట్టారు..విజయసాయి రెడ్డి

పచ్చ పార్టీ వాళ్ళని తరిమి తరిమి కొట్టారు..విజయసాయి రెడ్డి

గడిచిన ఐదేళ్లలో ఏపీలో అంతా రౌడీ రాజకీయమే జరిగింది.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు 2014లో గెలిచినా విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం ప్రజల హామీలను పక్కన పెట్టి తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు.ఎక్కడ చూసిన అన్యాయాలు,అక్రమాలే జరిగేవి.ఇవ్వన్ని చంద్రబాబు హయంలోనే జరిగిన సంఘటనలు.అయితే దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారని మనం మాత్రం దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలని అన్నారు. జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి అని అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat