Home / 18+ / స్వరూపానందస్వామి అంటే వైసీపీకి ఎందుకంత విధేయత.. జగన్ ఎందుకు విశాఖకు వెళ్తున్నారు.?

స్వరూపానందస్వామి అంటే వైసీపీకి ఎందుకంత విధేయత.. జగన్ ఎందుకు విశాఖకు వెళ్తున్నారు.?

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ మంగళవారం తొలిసారి విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. విమనాశ్రయం నుంచి నేరుగా శారదాపీఠానికి వెళ్లి అక్కడ స్వరూపానందస్వామి ఆశీస్సులను తీసుకోనున్నారు. ఉదయం 11గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జగన్‌ శారదా పీఠంలోనే ఉంటారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారానికి స్వరూపానంద స్వామి ముహూర్తం పెట్టిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామిని కలిసి జగన్‌ కృతజ్ఞతలు తెలిపి, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంపై స్వామితో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

అలాగే గత కొన్నాళ్లుగా స్వామితో జగన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే స్వామి కూడా జగన్ కు ఆధ్యాత్మికంగా, రాజకీయంగా పలు సూచనలు, సలహాలిస్తున్నారు. స్వామి ఆశీర్వాదం, సలహాలు కూడా జగన్ కు బాగా కలిసొస్తుండడంతో పార్టీ శ్రేణులందరూ స్వరూపానంద స్వామిని సైతం ఆధ్యాత్మికంగా అనుచరిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat