Home / 18+ / మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టనున్న జగన్..చంద్రబాబుకు హై టెన్షన్ !

మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టనున్న జగన్..చంద్రబాబుకు హై టెన్షన్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ప్ర‌క్షాల‌న చేస్తాన‌ని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు జగన్ ముందుకు నడుస్తున్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అన్యాయాలు,అక్రామలు పై విచారణ జరుగుతుందని బలంగా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ఏపీలో కియా మోటార్స్ పేరిట జరిగిన భారీ భూకుంభకోణం బయటకు వస్తుందని హెచ్చరించారు.ఇక అసలు విషయానికి వస్తే అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో సుమారు 600ఎకరాల్లో రూ. 13 వేల కోట్లతో దీనిని నిర్మించడం జరిగింది.

దక్షిణ కొరియాకు సంభందించిన కియా మోటార్స్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేసారు.చంద్రబాబు అండ్ కో చెప్పిన ప్రకారం ఇక్కడ ఇది పెట్టడం వళ్ళ సుమారు 3000 ఉపాధి అవకాశాలు ఉంటాయని ప్రచారం చేసారు.కాని రాజకీయ బలంతో ప్రజలను మోసం చేసి అక్కడి నాయకులే డబ్బు పిచ్చి పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నారు.ఈ కియా మోటార్స్ పేరుతో చాలా పెద్ద స్కాం జరిగిందనే చెప్పాలి.మరికొద్ది రోజుల్లోనే ఈ భారీ భూకుంభకోణం బయటపడనుందని విజయసాయి రెడ్డి అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat