Home / ANDHRAPRADESH / సీఎం జగన్ “3”వ సంచలన నిర్ణయం..!

సీఎం జగన్ “3”వ సంచలన నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్తను ప్రకటించారు. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఇటీవల ప్రకటించిన ఆశావర్కర్లకు రూ. మూడు వేల నుండి పదివేలకు జీతం పెంచుతున్నట్లు ఆదేశాలిస్తోన్న పైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత అనంత ఎక్స్ ప్రెస్ హైవే కి సంబంధిత పనుల గురించి పైల్ పై రెండో సంతకం చేశారు. ఆ తర్వాత జర్నలిస్టులకు ఇన్సూరెన్స్  పరిమితిని రూ. పది లక్షలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడో సంతకం జర్నలిస్టులకు సంబంధించిన ఫైల్ పై చేశారు సీఎం జగన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat