ఏపీలో నూతన ప్రభుత్వం చేపట్టిన విధానాలకు ప్రజలందరు ఫిదా అయిపోయారు.ప్రభుత్వం చేపట్టిన కొత్త విదానాలకు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చిందని అందరు అనుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యమని చెప్పాలి.గత పాలకుల హయంలో ప్రభుత్వ పాఠశాలలకు చంద్రబాబు ఏమ్ చేసారో తెలియదుగానీ ఒక్కరు కూడా అటు వైపు చూడనే లేదు.ఆ ప్రభుత్వంలో సరైన భోజనం కూడా పెట్టలేదనే చెప్పాలి.కాని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ప్రభుత్వ పాఠశాలలకు పోటా పోటిగా వెళ్తున్నారు.ఇంకా చెప్పాలి అంటే కొన్ని స్కూల్ లలో సీట్లు కూడా కాలి ఉండడంలేదు.దీంతో పాటుగా ఇందులో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండడంతో ప్రైవేటు సంస్థలకు చెక్ పెట్టారని తెలుస్తుంది.