Home / 18+ / మద్యం దుకాణాలపై జగన్ కేబినెట్ షాకింగ్ డెసిషన్

మద్యం దుకాణాలపై జగన్ కేబినెట్ షాకింగ్ డెసిషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12బిల్లులకు ఆమోదముద్ర వేసింది ఏపీ మంత్రివర్గం. ఇందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వ్యవసాయం – 20,677 కోట్లు
ఎడ్యుకేషన్ – 32,618 కోట్లు
వైద్య, ఆరోగ్యం౼11399.23కోట్లు
ఆరోగ్యశ్రీ౼1740కోట్లు
కార్మికశాఖ౼978.58కోట్లు
న్యాయ శాఖ౼937.37కోట్లు
రైతు భరోసా౼8750కోట్లు
ఉచిత విద్యుత్౼4525కోట్లు
ధరల స్థిరీకరణ౼3000కోట్లు
పెన్షన్. ౼12801కోట్లు
ఉచిత బోర్లు. ౼200కోట్లు
గృహ వసతి. ౼5000కోట్లు
RTC_1000 కోట్లు
గ్రామ సచివాలయాలు-700
గ్రామ వాలేంట్రీలు-720 కోట్లు
జగనన్న దివ్యదివేన- 4962కోట్లు
అటవీ,సైన్సు అండ్ టెక్నోలజీ-446.77కోట్లు
నాయి బ్రాహ్మణ,రజకులు-300 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్-250కోట్లు
కాపు కార్పొరేషన్-2000 కోట్లు
వైస్సార్ కల్యాణ పథకం-716కోట్లు
స్మార్ట్ సిటీ-150 కోట్లు
ఐటీ-453.63కోట్లు..
తో పాటుగా మద్యపాన నిషేధంపై కూడా కీలక డైరెక్షన్లు ఇచ్చింది. అలాగే ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ, మసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు, ఉద్యోగులే ఈ మద్యం దుకాణాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మద్యం అమ్మకాలపై టైమింగ్స్ కూడా పెట్టనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat