Home / ANDHRAPRADESH / శ్రీ లక్ష్మికి హైకోర్టులో ఊరట..కేసులు కొట్టివేత

శ్రీ లక్ష్మికి హైకోర్టులో ఊరట..కేసులు కొట్టివేత

దాల్మియా సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిదితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మికి హైకోర్టు ఊరటనిచ్చింది.కాపు అనే దుగ్ధతో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు తప్పు లేకున్నా దాదాపుగా వికలాంగురాలిగా చేశారనేది గుర్తుంచుకోండి… అదే బాబు వర్గపు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఈ విధంగా చేశేవారా?గతంలో చంద్రబాబు సీఎంగా  ఉన్నప్పుడు నిజాయితీగా వ్యవహరించినందుకు, కాపు కుల అనే అక్కసుతో చంద్రబాబు ఆమెని ఇలా తొక్కేశారు…జగన్ కేసులో కూడా లక్ష్మి గారు ఏ తప్పు చెయ్యకపోయినా తన రాజకీయ లబ్ధి కోసం లక్ష్మి కి అన్యాయం చేశాడు…జగన్ మీద పెట్టినవి అక్రమ కేసులు అన్నవి ఎంత దారుణమో,ఐఏఎస్ శ్రీలక్ష్మి అవినీతిపరురాలు అన్న ముద్ర వేయటం కూడా అంతకన్నా దారుణం.

తనకి అడ్డువచ్చేవారిని మట్టిపెట్టటానికి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డి ఎంతకైనా తెగిస్తాడనటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో..తాము చేస్తున్న 2500 ఎకరాల భూ అక్రమాలకి చంద్రబాబు హాయాంలో అడ్డుపడి అవినీతి ఎమ్మెల్యేల, అధికారుల, రాజకీయ నాయకుల గుండెల్లో నిద్రపోయిన అత్యంత సమర్ధురాలైన టాప్ ర్యాంక్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని జగన్ కేసులో అక్రమంగా ఇరికించి ఎన్ని చిత్రహింసలకి గురిచేశారో మనమంతా చూశాం.ఇరికించి చిత్రహింసలు పెట్టింది కాక జగన్ మూలాన ఐఏఎస్ లు అంతా భ్రష్టుపట్టారని ఒక గోబెల్స్ ప్రచారానికి తెరతీశారు.అందుకే ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అయిన చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. ఓడిపోయినా సరే తన నీచపు బుద్ధి పోనిచ్చుకోలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat