Home / SLIDER / తెలంగాణలో రైతన్నకు అందుబాటులో యూరియా..

తెలంగాణలో రైతన్నకు అందుబాటులో యూరియా..

తెలంగాణలో ఈ సీజన్లో చాలా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైన సంగతి విదితమే. దీంతో రైతన్నలు వరినాట్లు మొదలెట్టారు. గతంలో కంటే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 111% వరినాట్లు వేశారు .దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా డిమాండ్ ఎక్కువైంది.

పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువులను కూడా ఇవ్వలేదు. అందుకే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో టీఆర్ఎస్ సర్కారు యూరియాను ముందుగానే ఏర్పాట్లు చేసిందని తెలంగాన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ”ఎరువుల గురించి రాష్ట్రంలో రైతన్నకు అందుబాటులోకి యూరియా ఉంది.

రాష్ట్రంలో కొరతలేకుండా చేసిన టీసర్కారు ఏర్పాట్లు చేసింది.రైతన్నలు ఆందోళన చెందొద్దు.ఆగస్టులో ఎరువుల కంపెనీల నుంచి 1.12లక్షల మెట్రిక్ టన్నులు..మార్క్ ఫైడ్ బఫర్ స్టాక్ నుంచి అందుబాటులోకి 1.25లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాము.బుధవారం వరకు అన్నిజిల్లాలకు 15వేల మెట్రిక్ టన్నులు చేరవేశామని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat