Home / SLIDER / మిషన్ కాకతీయకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు

మిషన్ కాకతీయకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు చెరువుల్లో ఉన్న పూడికను తీసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ న్యూఢిల్లీకి చెందిన బృందం చెరువుల్లో పూడిక తీయడం వలన.. ఆ చెరువుల్లో నీళ్లు వాడకం వలన కలిగే లాభాలపై పరిశోధనలు నిర్వహించడానికి ఒక డాక్యూమెంటరీ తీయడానికి రెడీ అయింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మెదక్ జిల్లా హవేలీ ఘణపూర్ మండలం శమ్నాపూర్లోని దేవుని చెరువును ఎంపిక చేసుకున్నట్లు వారు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat