Home / SPORTS / డబుల్ ధమాకా మిస్..మొదటి వికెట్ కోల్పోయిన భారత్

డబుల్ ధమాకా మిస్..మొదటి వికెట్ కోల్పోయిన భారత్

హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 150 పరుగులు సాధించి ఓపెనర్ గా ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ గా నిలిచాడు. ఈ ఫీట్ ను ఇంతకముందు ధావన్ సాధించాడు. ఇక సౌతాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ లో ఇప్పటికే ఓపెనర్స్ ఇద్దరూ శతకాలు పూర్తిచేసుకున్నారు. ఇక హిట్ మేన్ తన జోరును పెంచి, చివరికి వికెట్ కోల్పోయాడు. దాంతో ఒక్కసారిగా అభిమానులు సైతం సన్నగిల్లిపోయారు. 317 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోగా రోహిత్ 176 పరుగులు చేసాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat