టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. దాంతో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని కోడలుగా అవతరించింది. పెళ్లి ఐన తనలో మేటర్ మాత్రం ఇంకా అలానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ హిట్ లు కొడుతుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే సమంత పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పిక్ లో సమంత చీరలో కుర్రకారును పిచ్చేక్కించే పోజు ఇచ్చింది. దాంతో నెటీజన్లు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అని కామెంట్స్ చేస్తున్నారు.