Home / SLIDER / హుజూర్ నగర్ లో గెలుపు టీఆర్ఎస్ దే

హుజూర్ నగర్ లో గెలుపు టీఆర్ఎస్ దే

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా నిన్న సోమవారం పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం మొత్తం 84.75% గా నమోదయింది. ప్రధానంగా కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీలే తలపడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలపై ఆరా,చాణిక్య సంస్థలు నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ పార్టీదే గెలుపంటూ సర్వే ఫలితాలను వెలువడించింది.

ఈ ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని చాణిక్య సంస్థ నిర్వహించే సర్వేలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 41.04%,టీఆర్ఎస్ గెలుస్తుందని 53.73% మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆరా సంస్థ నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ గెలుస్తుందని 50.48% మంది, కాంగ్రెస్ గెలుస్తుందని 39.95% మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat