Home / SLIDER / సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆర్టీసీకార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బందితో ఈ నెల ఇరవై ఆరో తారీఖున చర్చలు జరపనున్నట్లు సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఆర్టీసీ యాజమాన్యం,అధికారులు,డ్రైవర్లు,కండక్టర్లు మంచోళ్లు. యూనియన్ల నేతలే వాళ్లను చెడగొడుతున్నారు.

కార్మికులు కావాలనుకుంటే దరఖాస్తు చేసుకుని ఉద్యోగాల్లో చేరవచ్చు . దానికి ఎవరు అభ్యంతరం చెప్పరని “తేల్చి చెప్పిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ ఇంకో ఐదారు రోజుల్లో ఈ వివాదానికి తెరపడుతుందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఆర్టీసీ కార్మికులతో చర్చలు అనే వార్తల్లో నిజముండోచ్చని కథనాలు వస్తోన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat