Home / SLIDER / హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత నాదే

హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత నాదే

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే.

ఈ రోజు మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ” హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యత” అంటూ తేల్చి చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి,భవిష్యత్ పై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ ఇలా స్పందించాడని సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat