Home / SPORTS / టీమిండియాకు భారీ ఊరట..క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

టీమిండియాకు భారీ ఊరట..క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్ ఆడనున్నారు. అయితే నిన్న ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కావడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మ్యాచ్ లో ఆడతారా లేదా అనే అనుమానం కూడా ఉంది. దీనికి సంబంధించి బీసీసీ శుభవార్తనే చెప్పించి. రోహిత్ గాయం విషయంలో అంతా బాగానే ఉందని రేపు మ్యాచ్ లో అతడు ఆడతాడని చెప్పడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat